తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు - హైదరాబాద్ పౌర ఎన్నికలు

గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదైంది.

ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు
ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు

By

Published : Dec 1, 2020, 1:15 PM IST

జీహెచ్​ఎం ఎన్నికల పోలింగ్‌ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం నమోదు కాగా... 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.20 శాతం నమోదు అయింది.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి భాగ్యనగర ఓటర్లు ఆసక్తి చూపడంలేదనట్టు కనిపిస్తోంది. ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లలో.. 11 వందల22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details