తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలా అప్పగిస్తారు..?

వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింత ప్రక్రియ ఎలా ఉంటుంది.? పాకిస్థాన్ అధికారులకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంది..? కమాండర్​కు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు..?? వాఘా సరిహద్దు నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి ధనుంజయ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

By

Published : Mar 1, 2019, 1:10 PM IST

Updated : Mar 1, 2019, 1:26 PM IST

ఎలా అప్పగిస్తారు..?

అభినందన్ అప్పగింత ప్రక్రియ ఎలా ఉంటుంది.?

జెనీవా ఒప్పందాల ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింతప్రక్రియపూర్తి కానుంది. ఇరు దేశాల మధ్య జరిగే ఈ తతంగం దాదాపు రెండు గంటలు పడుతుంది.పాకిస్థాన్​ ప్రభుత్వం అధికారిక పత్రాలతో భారత సరిహద్దులో నోడల్​ అధికారులుగా ఉండే బీఎస్​ఎఫ్​ జవాన్లకు అభినందన్​ను అప్పగిస్తారు.భారత పౌరసత్వం గల పత్రాలను పాకిస్థాన్​ విదేశాంగ శాఖకు చూపించాల్సి ఉంటుంది.ఆ తర్వాత వింగ్ కమాండర్​కువైద్యులు టాక్సిన్​ టెస్ట్​ నిర్వహిస్తారు. అభినందన్​ వేసుకున్న దుస్తులను పూర్తిగా మార్చి కొత్త దుస్తులు వేయించిన తర్వాత భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టనున్నారు.

Last Updated : Mar 1, 2019, 1:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details