తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాకు కడుపుకోత'

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డలు బలయ్యారని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన దర్నాలో పాల్గొన్నారు

By

Published : May 11, 2019, 2:16 PM IST

Updated : May 11, 2019, 2:44 PM IST

'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాకు కడుపుకోత'

మంచిగా చుదువుకునే తమ బిడ్డలు ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిర పార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో... ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇక నుంచి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాటం చేస్తామన్నారు.

'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాకు కడుపుకోత'
Last Updated : May 11, 2019, 2:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details