తెలంగాణ

telangana

ETV Bharat / state

1.8 కిలోల బంగారం స్వాధీనం - 1.8 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా 1.8 కిలోల బంగారం తరలిస్తున్న సుడాన్​ దేశస్థురాలిని కస్టమ్స్​ అధికారులు అరెస్ట్ చేశారు. బంగారం స్వాధీనం చేసుకున్నారు.

1.8 కిలోల బంగారం పట్టివేత

By

Published : Mar 10, 2019, 4:03 PM IST

1.8 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ సుడాన్ దేశస్థురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి 1.8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం విలువ రూ.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వచ్చిన సుడాన్​ దేశస్థురాలి సామగ్రిని తనిఖీ చేశారు. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి... స్వాధీనం చేసుకున్నామని ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details