రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిపోయింది: లక్ష్మణ్
ఐదు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయం: డీకే అరుణ - 2019 elections
లోక్సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ అశోక్నగర్లోని లక్ష్మణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిపోయింది: లక్ష్మణ్