తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తా: భట్టి

కాంగ్రెస్​ పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అత్యంత బలమైన రాజకీయ పార్టీకి సంబంధించిన శక్తిగా వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని తెలిపారు.

By

Published : Feb 2, 2019, 2:55 PM IST

BATTI

విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్​ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఓబీసీ సెల్​ ఛైర్మన్​ చిత్తరంజన్​దాస్​, బీసీ నేతలు భట్టిని ఘనంగా సన్మానించారు. అనేక సార్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొని హస్తం పార్టీ బలపడిందని, ప్రజల గొంతుకను సీఎల్పీ నేతగా అసెంబ్లీలో వినిపిస్తానని విక్రమార్క పేర్కొన్నారు.

CLP

ABOUT THE AUTHOR

...view details