తెలంగాణ

telangana

ETV Bharat / state

అఖిల పక్ష నేతల భేటీ ప్రారంభం

సచివాలయం కూల్చివేత, నూతన శాసన సభ నిర్మాణంపై చర్చించేందుకు అఖిల పక్ష నేతలు సమావేశమయ్యారు.

By

Published : Jul 7, 2019, 12:33 PM IST

అఖిల పక్ష నేతల భేటీ ప్రారంభం

అఖిల పక్ష నేతల భేటీ ప్రారంభం

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేటు హోటల్​లో అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. సచివాలయం కూల్చివేత, కొత్త శాసనసభ నిర్మాణంపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య, సీపీఐ నేతలు హాజరయ్యారు. తొలి నుంచి సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న...ప్రతిపక్ష పార్టీలు హైకోర్టును కుడా ఆశ్రయించాయి.

ABOUT THE AUTHOR

...view details