తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి - young amn died in bhadrachalam by drowning in river

భద్రాచలంలోని గోదావరి వద్ద స్నానానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీసి... పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

young-amn-died-in-bhadrachalam-by-drowning-in-river
గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి

By

Published : May 21, 2020, 4:15 PM IST

గోదావరి నదిలో స్నానానికి వెళ్లి యువకుడు మునిగిపోయాడు. మణుగూరుకు చెందిన ఆటో డ్రైవర్ సాయి ఐదుగురితో భద్రాచలం వెళ్లాడు. మధ్యాహ్నం స్నానం చేసేందుకు నీటిలో దిగగా... సాయి ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు.

మరో యువతి కూడా నదిలో మునిగిపోతుండగా..స్థానికులు కాపాడారు. డ్రైవర్​ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోతో పాటు ఉన్న నలుగురిని పోలీస్​స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:రాజీవ్​గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్​ నేతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details