సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జీయర్ ట్రస్ట్, వికాస తరంగిణి, శ్రీ కృష్ణ సేవాసమితిల ఆధ్వర్యంలో విశ్వరూప గోపూజ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. అర్చకులు గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు.
సంక్రాంతి పర్వదినాన గోమాతలకు ప్రత్యేక పూజలు - విశ్వరూప గోపూజ
భద్రాచలంలోని పలు ట్రస్ట్ల ఆధ్వర్యంలో విశ్వరూప గోపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
![సంక్రాంతి పర్వదినాన గోమాతలకు ప్రత్యేక పూజలు సంక్రాంతి పర్వదినాన గోమాతలకు ప్రత్యేక పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10246036-190-10246036-1610673464870.jpg)
Vishwaroopa Gopuja festival held under various trusts in Bhadrachalam
గోవు విశిష్టతను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్ధేశంతో.. ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఇదీ చదవండి:సంక్రాంతి సంబురం.. ఆలయాల్లో భక్తుల కోలాహలం
Last Updated : Jan 15, 2021, 9:47 PM IST