తెలంగాణ

telangana

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా

By

Published : Nov 24, 2019, 10:53 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రజా రవాణాను కాపాడాలని కోరారు.

భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు.

తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు 3 గంటల పాటు బస్సులను అడ్డుకోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details