మొదటివిడత ఎంసెట్ పరీక్ష రెండురోజూ ప్రశాతంగా ముగిసింది. పరీక్షకు ఒక గంట ముందే కేంద్రాల వద్ద హాజరుకావాలని విద్యార్థులకు నిర్వహకులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిర్వహకులు కేంద్రంలోకి అనుమతించలేదు.
ఒక్క నిమిషం: ఎంసెట్ పరీక్షకు ముగ్గురు విద్యార్థులు దూరం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముగిసిన ఎంసెట్ పరీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా ఎంసెట్ పరీక్షకు హాజరైన ముగ్గురు విద్యార్థులను నిర్వాహకులు పరీక్షకు అనుమతించ లేదు. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా వారు పరీక్షకు దూరమయ్యారు.
ఒక్క నిమిషం: ఎంసెట్ పరీక్షకు దూరమైన ముగ్గురు విద్యార్థులు
ఒక్క నిమిషం నిబంధన కొనసాగుతున్నందున ముగ్గురు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా హాజరవ్వడం వల్ల.. వారు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.
ఇవీ చూడండి:రఫేల్ జెట్ల విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు
TAGGED:
eamcet exams2020