రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం
రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం - రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం
భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై సమీక్ష జరిపారు వామపక్ష నేతలు. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నట్లు మాజీ ఎంపీ మిడియం బాబూరావు వెల్లడించారు.
![రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2818611-871-33ea05f3-0bf8-47cc-9f70-bd75232d7f7d.jpg)
రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం