భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్జోన్లోకి వచ్చింది. ఆ జిల్లాలోని ఇల్లందులో నాయీ బ్రాహ్మణులు పనులు చేపట్టారు. ఈక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తూ.. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు.
నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్ల పంపిణీ - నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్
నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్లు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారికి ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు చేయూతనిచ్చారు.
![నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్ల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7122547-thumbnail-3x2-kmm.jpg)
నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్ల పంపిణీ
ఇదీ చూడండి:15 నుంచి 'వందే భారత్ మిషన్' రెండో దశ