తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2022, 9:47 AM IST

ETV Bharat / state

కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ ద్రిగ్భాంతి.. పరిహారం ప్రకటన

PM MODI ON KANDUKURU INCIDENT : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కందుకూరులో చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. గాయనపడిన వారు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

PM MODI ON KANDUKURU INCIDENT
PM MODI ON KANDUKURU INCIDENT

PM MODI ON KANDUKURU INCIDENT : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కందుకూరులో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందజేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details