తెలంగాణ

telangana

పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన వాహనదారులు

లాక్​డౌన్ ఎత్తివేయక ముందే ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వాహనదారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

By

Published : May 4, 2020, 6:10 PM IST

Published : May 4, 2020, 6:10 PM IST

people comming on raods in badradri  kothagudem district
పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన వాహనదారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వాహనదారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. రహదారిపైకి వచ్చిన వారిలో కొందరు మాస్కులు ధరించగా.. మరికొందరు మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. పట్టణంలోని సుమారు 40 శాతం వరకు దుకాణాలను తెరిచారు. రోడ్డుపైకి వచ్చే వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details