తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది: ఎర్రబెల్లి - రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది: ఎర్రబెల్లి

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. ముఖ్య నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి తరఫున మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు రోడ్​షో నిర్వహించారు. మణుగూరును దత్తత్త తీసుకుంటానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది: ఎర్రబెల్లి

By

Published : Mar 29, 2019, 9:35 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మహబూబాబాద్ తెరాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా మణుగూరులో రోడ్ షో నిర్వహించారు. గిరిజన నియోజకవర్గాలల్లో పొడు భూములు, తాగునీటి సమస్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నారని అన్నారు.

మణుగూరు రోడ్​షోలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details