శ్రీరామ నవమి సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ మెునపై.. ధనస్సుతో పాటు, శ్రీరామ అని తెలుగులో అక్షరాలను చెక్కాడు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం కోడూరుకు చెందిన గోపాల్.. చెక్కిన ఈ కళాఖండాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు. ఈ పనికి సుమారు 3 గంటల సమయం పట్టిందని గోపాల్ తెలిపారు.
మైక్రో ఆర్ట్: పెన్సిల్ మొనపై రామ బాణం - ఎం కోడూరులో పెన్సిల్ మెునపై శ్రీరామ ధనస్సు
ఏపీ విశాఖ జిల్లా ఎం కోడూరులోని ఓ సూక్ష్మ కళాకారుడు... తన ప్రతిభతో ఔరా అనిపిస్తున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా పెన్సిల్ మెునపై ధనస్సుతో పాటు శ్రీరామ అని అక్షరాలను చెక్కి ఆశ్చర్యపరిచాడు.
మైక్రో ఆర్ట్