పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రతి ఒక్కరు గుర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పురపాలక కమిషనర్ వెంకటస్వామి కోరారు. పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు పంపిణీ చేశారు.
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించాలి' - corona effect
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్మికుల సేవలు ప్రతీ ఒక్కరు గుర్తించాలని సూచించారు.
!['పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించాలి' medical tests to sanitation employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7185104-529-7185104-1589378162237.jpg)
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించాలి'
కార్మికుల సంక్షేమం కోసం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా వైరస్ నివారణకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైద్యురాలు మౌనిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.