తెలంగాణ

telangana

ETV Bharat / state

500కిలోల గంజాయి స్వాధీనం

భద్రాచలం బ్రిడ్జి కూడలి వద్ద భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఏపీ నుంచి సరకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

By

Published : Feb 6, 2019, 10:03 AM IST

Updated : Feb 6, 2019, 10:39 AM IST

ganja

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 500కిలోల గంజాయి పట్టుబడింది. మినీ వ్యాన్​లో ఛత్తీస్​గఢ్​ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ అదుపులోనికి తీసుకున్నారు. 500కిలోల గంజాయి విలువ సుమారు రూ.30లక్షలకు పైగా ఉంటుందని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

Last Updated : Feb 6, 2019, 10:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details