భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన రైతు నల్లబోతుల రాంబాబు వరిగడ్డి లోడ్తో ఉన్న ట్రాక్టర్ను తీసుకెళ్తున్నాడు. రామచంద్రునిపేట వద్ద విద్యుత్తీగలు తగిలి వరిగడ్డికి మంటలు అంటుకున్నాయి.
విద్యుదాఘాతంలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం
విద్యుదాఘాతంతో వరిగడ్డి లోడ్తో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం రామచంద్రునిపేట వద్ద చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం
కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించి గడ్డితో సహా ట్రాక్టర్ దగ్ధమైంది. గడ్డికి మంటలు అంటుకోగానే డ్రైవర్ ట్రాక్టర్ దిగి పక్కకు వెళ్లిపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
ఇవీ చూడండి: కోటి విలువగల బంగారం పట్టివేత... ఆరుగురి అరెస్ట్