'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'
'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి' - కొత్తగూడెం జిల్లా మణుగూరు
విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు సూచించారు. దానితోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారత విద్యార్థి సమాఖ్య విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగుతులను బాబురావు ప్రారంభించారు.

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'
ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ