తెలంగాణ

telangana

పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన మున్సిపల్​ ఛైర్మన్​

By

Published : Apr 26, 2020, 1:12 PM IST

ఇల్లందు మున్సిపల్​ ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

Drainage works inspection by municipal chairman
పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన మున్సిపల్​ ఛైర్మన్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీలు పూడికతో నిండిపోయాయని.. వెంటనే పూడిక తీయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details