తెలంగాణ

telangana

ETV Bharat / state

పువ్వులిస్తూ సమ్మెలో పాల్గొనమంటున్నారు

రోడ్డుపై వెళ్లే ఉద్యోగుల చేతికి  పువ్వులు అందిస్తూ... ఈ నెల 24న జరగబోయే సింగరేణి కార్మికుల సమ్మెలో పాల్గొనాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఐకాస నాయకులు.

By

Published : Sep 23, 2019, 1:54 PM IST

పువ్వులిస్తూ సమ్మెలో పాల్గొనమంటున్నారు

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సమ్మెకు హాజరు కావాలని ఐకాస నాయకులు వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న జరగబోయే సింగరేణి కార్మికుల సమ్మె కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఉద్యోగులకు పువ్వులను అందించారు. అనంతరం సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకొని నినాదాలు చేశారు. సమ్మె జరిగిన మరుసటి రోజు నుంచి విధులకు హాజరుకావొద్దని ఉద్యోగులను కోరారు.

పువ్వులిస్తూ సమ్మెలో పాల్గొనమంటున్నారు

ABOUT THE AUTHOR

...view details