భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇటీవల కరోనా బారినపడ్డారు. తాజాగా వైరస్ను జయించి ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. గుమ్మడి నర్సయ్యను పరామర్శించారు.
కరోనాను జయించిన మాజీ ఎమ్మెల్యే.. పరామర్శించిన మున్సిపల్ ఛైర్మన్ - former MLA gummadi Narsaiah latest news
కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గుమ్మడి నర్సయ్యకు మున్సిపల్ ఛైర్మన్ పరామర్శ
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
ఇవీచూడండి:ఖమ్మం మేయర్గా నీరజ ప్రమాణస్వీకారం
TAGGED:
తెలంగాణ వార్తలు 2021