తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎదురుకాల్పులు: మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం - భద్రాద్రి జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.

Counter-fire: Post-mortem on Maoist bodies
ఎదురుకాల్పులు: మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

By

Published : Sep 8, 2020, 11:13 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతులకు సంబంధించిన బంధువులు వారిని గుర్తించి.. తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీల్​దత్ తెలిపారు.

ఎదురుకాల్పులు: మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

మరోవైపు అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పులతో ఆయా ప్రాంతాల్లోని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.

ఇదీచూడండి.. 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details