భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ 2 సంవత్సరాల క్రితం జరిగిన నక్సల్స్ ఎన్కౌంటర్పై విచారణ జరిపారు. అధికారులు, పోలీసుల నుంచి పూర్తి సమాచారం సేకరించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
రెండేళ్ల క్రితం జరిగిన ఘటనపై రహస్య విచారణ - Bhadradri Kotthagudem District naksal news
టేకులపల్లి మండలం మల్లె మడుగు అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ రహస్య విచారణ చేపట్టారు.
![రెండేళ్ల క్రితం జరిగిన ఘటనపై రహస్య విచారణ Bhadradri Kotthagudem District Additional Collector Anudeep secret inquiry into the incident two years ago](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9781698-403-9781698-1607237594690.jpg)
రెండేళ్ల క్రితం జరిగిన ఘటనపై రహస్య విచారణ
ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని టేకులపల్లి మండలం మల్లె మడుగు అటవీప్రాంతంలో 2018లో 8 మంది నక్సల్స్ ఎన్ కౌంటర్కు గురయ్యారు. దానిపై అదనపు కలెక్టర్ రహస్యంగా విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి :ఏలూరులో అంతుచిక్కని రోగం.. మరో 46 మందికి అస్వస్థత