తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండేళ్ల క్రితం జరిగిన ఘటనపై రహస్య విచారణ - Bhadradri Kotthagudem District naksal news

టేకులపల్లి మండలం మల్లె మడుగు అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం 8 మంది నక్సల్స్ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ రహస్య విచారణ చేపట్టారు.

Bhadradri Kotthagudem District Additional Collector Anudeep secret inquiry into the incident two years ago
రెండేళ్ల క్రితం జరిగిన ఘటనపై రహస్య విచారణ

By

Published : Dec 6, 2020, 12:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ 2 సంవత్సరాల క్రితం జరిగిన నక్సల్స్ ఎన్​కౌంటర్​పై విచారణ జరిపారు. అధికారులు, పోలీసుల నుంచి పూర్తి సమాచారం సేకరించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని టేకులపల్లి మండలం మల్లె మడుగు అటవీప్రాంతంలో 2018లో 8 మంది నక్సల్స్ ఎన్ కౌంటర్​కు గురయ్యారు. దానిపై అదనపు కలెక్టర్ రహస్యంగా విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి :ఏలూరులో అంతుచిక్కని రోగం.. మరో 46 మందికి అస్వస్థత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details