భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సభ్యులు పుల్వామా అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం 150 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి - భద్రాద్రిలో పుల్వామా అమరులకు నివాళి
పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తూ భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ క్యాంపు ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు.
![పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి bhadrachalam crpf 141th battalion pays tribute to Pulwama Martyrs in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6072148-thumbnail-3x2-a.jpg)
పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి
పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి
సీఆర్పీఎఫ్ కమాండెంట్ హరిఓంకారే, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కొప్పుల మురళీ ర్యాలీ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని... జై జవాన్-జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.
- ఇదీ చదవండి:'ఈ సిరీస్లో కోహ్లీ కూడా విఫలమయ్యాడు'