ఆదిలాబాద్ పట్టణం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, కూలీలు, ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
'మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించాలి' - సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం 2020
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వక్తలు వ్యాఖ్యానించారు.
!['మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించాలి' World Social Justice Day celebrates at zp office in adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6139392-thumbnail-3x2-sadassu.jpg)
'మహిళలకు, పురుషులకు సమానవేతనం లభించాలి'
'మహిళలకు, పురుషులకు సమానవేతనం లభించాలి'
ఈ సదస్సుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమన్వయకర్త రంజిత్ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి:'ఉద్యోగాల కోసం కాదు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి'