తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్త్రీనిధి వ్యవస్థను బలోపేతం చేయాలి'

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున స్త్రీనిధి వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా డీఆర్డీఏ అధికారి రాజేశ్వర్ సూచించారు.

By

Published : Jun 20, 2019, 7:36 PM IST

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మహిళా సంఘాలను బలోపేతం చేయాలి : డీఆర్డీఏ

బ్యాంకు రుణాలు వసూలు చేసి స్త్రీనిధి వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్​లో ఐకేపీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మండలాల నుంచి వచ్చిన ఐకేపీ సిబ్బంది, అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

జిల్లా కలెక్టరేట్​లో ఐకేపీ సిబ్బందితో డీఆర్డీఏ సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details