తెలంగాణ

telangana

ETV Bharat / state

పులి గాడ్రింపు పదిలం

పులుల సంరక్షణకు రాష్ట్ర అటవీశాఖ చర్యలు తీసుకుంటోందని ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖాధికారి డా.ప్రభాకర్ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆయన స్పష్టం చేశారు.

By

Published : Feb 28, 2019, 8:57 PM IST

Breaking News

రాష్ట్రంలో అటవీ సంపద పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అటవీ, విద్యుత్, ఆబ్కారీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపుదిద్దుకుంది. ప్రభుత్వ నిర్ణయాలు, అధికార యంత్రాంగం ప్రణాళికలపై ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి డా. ప్రభాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..

ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖాధికారి

ABOUT THE AUTHOR

...view details