తెలంగాణ బంద్ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం నాయకులు ఆదిలాబాద్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రత్యేక వాహనంలో పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకులను స్టేషన్కు తరలించిన పోలీసులు - రాష్ట్ర వాప్త బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ డిపో ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు
రాష్ట్ర వాప్త బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ డిపో ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
![సీపీఎం నాయకులను స్టేషన్కు తరలించిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4798944-836-4798944-1571455877919.jpg)
సీపీఎం నాయకులను స్టేషన్కు తరలించిన పోలీసులు
TAGGED:
సిపిఎం నాయకుల అరెస్టు