తెలంగాణ

telangana

ETV Bharat / state

ర్యాగింగ్​ చేశారో - న్యాయమూర్తి

ఆదిలాబాద్​ రిమ్స్​ నర్సింగ్​ కళాశాలలో ర్యాగింగ్​ నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

విద్యార్థులు

By

Published : Feb 15, 2019, 6:03 AM IST

Updated : Feb 16, 2019, 11:12 AM IST

ఆదిలాబాద్‌ కేంద్రంలోని రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థినులకు ర్యాగింగ్‌ నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయసేవా అధికారసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధానన్యాయమూర్తి ప్రియదర్శిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని.. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టరీత్యా కఠినశిక్షలు ఉంటాయని తెలిపారు. చదువుపై దృష్టిసారించాలని హితవుపలికారు. ఈ సదస్సులో న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్‌, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ అనంతరావు పాల్గొన్నారు.

రిమ్స్​లో ర్యాగింగ్​ నిరోధంపై సదస్సు
Last Updated : Feb 16, 2019, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details