తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్ స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం - ఎంపీ సోయం బాపూరావుతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

నాందేడ్ డివిజన్ పరిధిలోని రైల్వే లైనును పరిశీలిస్తూ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజన్ గజానన్ మాల్యా సందర్శించారు.

ఆదిలాబాద్ స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

By

Published : Oct 17, 2019, 3:12 PM IST

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్ గజానన్​ మాల్యా సందర్శించారు. నాందేడ్​ డివిజన్​ పరిధిలోని రైల్వే లైను పరిశీలించి ఆదిలాబాద్ చేరుకున్నారు. అనంతరం ఎంపీ సోయం బాపూరావు ఆయనను కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యల పరిష్కారం పట్ల జీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చెప్పారు. ఆర్మూర్ లైన్​ గురించి త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానని గజానన్​ మాల్యా పేర్కొన్నారు.

ఆదిలాబాద్ స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

ABOUT THE AUTHOR

...view details