ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నర్సులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. వేతన బకాయిలను చెల్లించాలని నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన నర్సులు... కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రిమ్స్ నుంచి నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు చేరుకున్నారు.
రిమ్స్లో నర్సుల ఆందోళన ఉద్ధృతం - ఆదిలాబాద్ లేటెస్ట్ న్యూస్
వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నర్సులు చేపట్టిన నిరసన ఉద్ధృతం చేశారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. నాలుగు రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.

రిమ్స్ నర్సుల ఆందోళన ఉద్ధృతం
కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి రాకపోకలు నిలిపివేశారు. వేతన బకాయిలు చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు