తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేశారు. తహశీల్దార్​ల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

By

Published : Jul 9, 2019, 4:39 PM IST

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహశీల్దార్​లను బదిలీలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details