తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన - Adilabad revenue protest

ఆదిలాబాద్​ జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనకు నిరసనగా వరుసగా రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులను బహిష్కరించారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

By

Published : Nov 7, 2019, 5:26 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనకు నిరసనగా ఆదిలాబాద్​ జిల్లా రెవెన్యూ విధులను బహిష్కరించారు. ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలవెలబోయింది. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వారు అధికారులు, సిబ్బంది కనిపించకపోవడం నిరాశతో వెనుదిరిగారు. కలెక్టర్​, జేసీ సహా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు తెరుచుకోలేదు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ABOUT THE AUTHOR

...view details