తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆమె సజీవ దహనం భయాందోళనకు గురిచేస్తోంది' - adilabad revenue employees protest

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయారెడ్డి సజీవదహనం ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

By

Published : Nov 4, 2019, 6:11 PM IST

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

తమకు రక్షణ కల్పించాలంటూ ఆదిలాబాద్​ కలెక్టరేట్​ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయ రెడ్డి సజీవ దహనం తమను భయాందోళనకు గురి చేసిందని వాపోయారు. విజయ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details