రైతుల రుణమాఫి ఏమైంది: రమేశ్ రాఠోడ్
రైతుల రుణమాఫి ఏమైంది: రమేశ్ రాఠోడ్ - ex mp
రైతులకు లక్ష రుణమాఫి ఏమైందని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేశ్ రాఠోడ్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని దుకాణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రమేశ్ రాఠోడ్
ఇవీ చూడండి:పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్