తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే' - PROTEST AT ADILABAD COLLECTORATE\

తాము సాగుచేస్తోన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​ ఎదుట ఆదివాసులు ధర్నా చేపట్టారు.

'పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే'

By

Published : Jul 15, 2019, 3:49 PM IST

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తూ... జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఆదివాసులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని... లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చారించారు.

'పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details