తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ సమస్యలపై ప్రజావేదికలో పాల్గొన్న పాలనాధికారి - భూ సమస్యలపపై ప్రజావేదిక

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండల కేంద్రాల్లోని తహశీల్దార్​ కార్యాలయాల్లో భూ సమస్యలపై ప్రజావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్​ దివ్యదేవరాజన్​ పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు.

భూ సమస్యలపపై ప్రజావేదిక

By

Published : Jun 29, 2019, 12:45 PM IST

ఆదిలాబాద్​ జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్​ ప్రజావేదికలో పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ మండలకేంద్రాల్లోని తహశీల్దార్​ కార్యాలయాల్లో భూ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకువెళ్లగా తహశీల్దార్, వీఆర్వోల సమక్షంలో విచారణ జరిపారు. అప్పటికప్పుడు పరిష్కారమవ్వని సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను దివ్యదేవరాజన్​ ఆదేశించారు.

భూ సమస్యలపపై ప్రజావేదిక

ABOUT THE AUTHOR

...view details