తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​లో ప్రజావాణికి పోటెత్తిన జనం - prajavani program in adilabad collectorate

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి కలెక్టర్​ సంధ్యారాణికి  మొరపెట్టుకున్నారు.

ప్రజావాణికి పోటెత్తిన జనం

By

Published : Jul 15, 2019, 3:48 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. పాలనాధికారి సంధ్యారాణి, డీఆర్వో నటరాజ్​ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్​ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.

ప్రజావాణికి పోటెత్తిన జనం

ABOUT THE AUTHOR

...view details