తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉట్నూర్ డిపోలో కదలని బస్సులు - tsrtc employees strike 15th day latest

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​లో తెలంగాణ బంద్​ ప్రశాంతంగా జరుగుతోంది. డిపోలో 30 బస్సులుండగా ఇప్పటివరకు ఒక్కటి కూడా రోడ్డెక్కలేదు.

ఉట్నూర్ డిపోలో కదలని బస్సులు

By

Published : Oct 19, 2019, 3:23 PM IST

ఆర్టీసీ జేఏసీ బంద్​ పిలుపు మేరకు ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​లో తెల్లవారుజాము నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొత్తం 30 బస్సులుండగా ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. మండలకేంద్రంలోని వాణిజ్య సంస్థలు, వ్యాపారులు బంద్​కు సహకరించారు. డీఎస్పీ డేవిడ్​ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉట్నూర్ డిపోలో కదలని బస్సులు

ABOUT THE AUTHOR

...view details