ఆదిలాబాద్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన నిర్వహించారు.
ఆదిలాబాద్లో కుంకుమార్చన.. భారీగా తరలొచ్చిన భక్తులు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో బొజ్జవార్ ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![ఆదిలాబాద్లో కుంకుమార్చన.. భారీగా తరలొచ్చిన భక్తులు navarathri ustaval in adialabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9259178-596-9259178-1603277932033.jpg)
ఆదిలాబాద్లో కుంకుమార్చన.. భారీగా తరలొచ్చిన భక్తులు
పట్టణంలోని బొజ్జవార్ ఆలయ దుర్గా మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వరద బాధితుల కోసం పవన్.. రూ.కోటి విరాళం