తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యవసరమయితేనే బయటకు రండి: సోయం బాపురావు - Covid-19 latest news

ఆదిలాబాద్​లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. పరిస్థితులను ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు ఎంపీ సూచించారు. స్వీయ నిర్బంధంలోనే ఉండాలని కోరారు.

soyam bapurao
soyam bapurao

By

Published : Apr 8, 2020, 3:21 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్‌ పట్టణాన్ని పోలీసు యంత్రాంగం తమ ఆధీనంలోకి తీసుకొంది. కేవలం ఎన్టీఆర్‌ కూడలి నుంచి వెళ్లి.. అదే కూడలి నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేసింది.

క్షేత్రస్థాయి పరిస్థితులను పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు పరిశీలించారు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

అత్యవసరమయితేనే బయటకు రండి: సోయం బాపురావు

ఇదీ చూడండి:రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details