ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలను మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. కూరగాయల మార్కెట్లో సామాజిక దూరం పాటించాలని కోరారు. అత్యవసర సేవల సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విధులు నిర్వహించే సిబ్బందికి ఇంటికే సరకుల పంపిణి కోసం ఆలోచన చేస్తామన్నారు.
ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో జోగు రామన్న పర్యటన