ఆదిలాబాద్లో ట్రేడ్యూనియన్లు నిరసనబాట పట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించాయి.
ట్రేడ్యూనియన్ల నిరసనకు ప్రతిపక్షాల సంఘీభావం - latest news of adilabad
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను తప్పుపడుతూ ఆదిలాబాద్లో కార్మిక సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు సంఘీభావం ప్రకటించాయి.
![ట్రేడ్యూనియన్ల నిరసనకు ప్రతిపక్షాల సంఘీభావం leftent parties support to the labor unions protest in front of adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7873742-367-7873742-1593763259878.jpg)
ట్రేడ్యూనియన్ల నిరసనకు ప్రతిపక్షాల సంఘీభావం
వీరి ఆందోళనకు కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రో ధరల పెంపు, సిబ్బంది తొలగింపు వంటి విధానాలపై నేతలు ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు