ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతర ఏటా పుష్య మాసంలో వైభవంగా జరుగుతుంది. నాగోబా దేవత పూజల కోసం కావలసిన పవిత్ర గోదావరి జలాలను మెస్త్రం వంశస్థులు తీసుకురావడం ఆనవాయితీ. దానికోసం వారు కాలినడకన ఇప్పటికే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు రేవు హస్తిన మడుగుకు చేరుకున్నారు. అక్కడ గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలను తీసుకువెళ్లడం ఆచారం.
గంగా జలంతో గారెలు...