తెలంగాణ

telangana

ETV Bharat / state

నిలిచి ఉన్న రైలు బోగిలో మంటలు

నిలిచి ఉన్న ఓ రైలు బోగిలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది.

By

Published : Jan 31, 2020, 3:18 PM IST

నిలిచి ఉన్న రైలు బోగిలో మంటలు
నిలిచి ఉన్న రైలు బోగిలో మంటలు

నిలిచి ఉన్న రైలు బోగిలో మంటలు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​లో నిలిచి ఉన్న ఓ రైలు బోగిలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారంతో సమయానికి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ..మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై నాందేడ్ రైల్వే డివిజన్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details