'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి' - ఇచ్చోడలో డీఎస్పీ సమావేశం
పౌరసత్వ బిల్లుకు ప్రతికూలంగా కార్యక్రమాలు చేపడితే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ముస్లిం నాయకులను ఆదిలాబాద్ డీఎస్పీ డేవిడ్ కోరారు.

'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ పౌరసత్వ సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు తీసుకున్నారు. బిల్లుపై అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని... చట్ట ప్రకారం నడుచుకోవాలని డీఎస్పీ సూచించారు.
'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'