తెలంగాణ

telangana

By

Published : May 24, 2020, 2:01 PM IST

ETV Bharat / state

'విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి'

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పేదలకు, రైతులకు నష్టం చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

cpm activists protest
'విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి'

విద్యుత్ సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. సవరణ బిల్లు వల్ల కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు.

పేదలకు, రైతులకు నష్టం చేకూర్చే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details